వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 9.30 నిమిషాలకుస్పీకర్ ప్రతిభభారతి ప్రారంభించారు. అంతకుముందు ఆమె ఆనావాయితీగా శాసనసభ్యులందరికీ అల్పాహారావిందు ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,సీఎల్పీనేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు శాసనసభ్యులందరూ ఈవిందుకు హాజరయ్యారు. టిఆర్ ఎస్, ఎం.వై.ఎంలు మాత్రంగైర్వాజరయ్యాయి. అధికారపక్ష సభ్యులు, విపక్ష నేతలుఅందరూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. అసెంబ్లీలో తలపడేముందువీరంతా హాయిగా నవ్వుకుంటూ, టిఫిన్ ముగించారు.
Comments
Story first published: Monday, November 11, 2002, 23:53 [IST]