జెకెఎల్ఎఫ్ నేత మాలిక్ విడుదల
శ్రీనగర్:
జమ్మూ
కాశ్మీర్
లిబరేషన్
ఫ్రంట్
(జెకెఎల్ఎఫ్)
చైర్మన్
యాసిన్
మాలిక్
సోమవారం
నిర్బంధం
నుంచి
విడుదలయ్యారు.
ఎనిమిది
నెలల
క్రితంఅరెస్టయిన
మాలిక్
కొత్తగా
అధికారంలోకి
వచ్చినపీపుల్స్వార్
డెమొక్రటిక్
పార్టీ
(పిడిపి)
నేతృత్వంలోని
ప్రభుత్వం
చొరవతో
విడుదలయ్యారు.
హృద్రోగంతో బాధపడుతున్నమాలిక్ భారీ బందోబస్తు ఉన్న జమ్మూలోని కోట్బల్వాల్ జైలు నుంచి పెరోల్ మీద విడుదలయినవెంటనే శ్రీనగర్కు విమానంలో బయలుదేరివెళ్లారు. ముఫ్తీ మహ్మద్ సయీద్ నేతృత్వంలోనిప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదలయినవారిలోమాలిక్ నాలగవవారు.
హురియత్
కాన్ఫరెన్స్
కార్యవర్గ
సభ్యుడుకూడా
అయిన
యాసిన్
మాలిక్
హవాలా
ద్వారా
డబ్బులుపొందాడనే
అభియోగంపై
మార్చి
నెలలో
అరెస్టయ్యారు.ఆయనను
జులైలో
విడుదల
చేశారు.
అయితేప్రజా
భద్రతా
చట్టం
కింద
రెండో
సారి
ఆయననుఅరెస్టు
చేశారు.
ఈ
చట్టం
కింద
విచారణ
లేకుండారెండేళ్లు
నిర్బంధంలో
వుంచవచ్చు.