వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక రాష్ట్రంలో పాతవాహనాల నిషేధం
హైదరాబాద్: రాష్ట్రంలో 15 ఏళ్ళకు పైబడ్ద ద్విచక్ర, భారీ వాహనాలను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈవిషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ముత్యంరెడ్డి సోమవారంఅసెంబ్లీలో ప్రకటించారు. రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్నందున, కాలుష్యనివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగావివరణ ఇచ్చారు.
రాష్ట్ర రాజధానిలో ఆరు మోబైల్ టీంలను ఏర్పాటు చేశామని, కాలుష్యాన్ని వెదజల్లేవాహనాలను సీజ్ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వావానాలను కూడాసీజ్ చేస్తామన్నారు.
Comments
Story first published: Monday, November 11, 2002, 23:53 [IST]