వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరులో భారీ సాగునీటి ప్రాజెక్ట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: గత పదిరోజులుగా తెలంగాణా, కోస్తా జిల్లాలను వణికిస్తోన్న చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కనిష్ట ఉష్ణోగ్రతలోపెద్దగా మార్పు లేకున్నప్పటికీ వాతావరణంలో తేమ పెరగడంతో చలి తగ్గినట్లు కన్పిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలిపులి విజృంభించడంతోవిజయవాడ, గుంటూరు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జ్వరాలతో బాధపడుతోన్న వారి సంఖ్యపెరిగింది.

విజయవాడ, గుంటూరు జిల్లాల్లో ప్లూతో బాధపడే రోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో అధికారులు ఆందోళన చెందారు. అయితే, కోస్తా, తెలంగాణా జిల్లాల్లో ముందస్తు జాగ్రత్తగా అన్ని ప్రాథమిక కేంద్రాల్లో వైద్యులు నిరంతరంఅందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X