వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భద్రత నివేదిక కోరిన ఐసిసి
లండన్: భారత్ లో స్టేడియంల వద్ద భద్రతా ఏర్పాట్లపై అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య(ఐసిసి) ఆందోళన వ్యక్తం చేసింది. ఆటగాళ్ళకు ఎటువంటి భద్రత కల్పిస్తున్నారో తెలపవలిసిందిగా బుదవారం ఐసిసి భారత్ క్రికెట్ కంటోల్ బోర్డ్ ను కోరింది.
వెస్టీండీస్ తో మంగళవానం జరిగిన వన్డే మ్యాచ్ ప్రేక్షకుల విపరీత ప్రవర్తన వల్ల రద్దుఅయిన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఐసిసి నివేదికను కోరింది. ఇకముందు జరిగే నాలుగు మ్యాచ్ లవిషయంలో తీసుకుంటున్న చర్యలు గురించి వివరించాల్సిందిగా ఐసిసి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ మాల్కం స్పీడ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
Comments
Story first published: Wednesday, November 13, 2002, 23:53 [IST]