వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన మిగ్‌, పైలట్ల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్‌ లోని బగ్‌ దోగ్రా వైమానిక స్థావరం వద్దమిగ్‌ విమానం గురువారం ఉదయం కుప్పకూలింది. ఈ ఘటనలోపైలెట్లు ఇద్దరు అక్కడికక్కడే మరణించినట్లు స్క్వాడ్రన్‌ లీడర్‌ ధింగ్రా న్యూఢిల్లీలో చెప్పారు. ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన తెలిపారు.

శిక్షణా విమానమైన ఈ మిగ్‌ 20 నిమిషాల పాటు గాలిలో తిరిగి బగ్‌ దోగ్రా వైమానిక స్థావరానికి తిరిగి వస్తుండగా కుప్పకూలిందని ఆయన చెప్పారు. పూర్తివివరాలు ఇంకా తెలియరాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X