వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదం, 5గురి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌: మహబూబ్‌ నగర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం, కదిరిలకు చెందిన రాష్ట్ర ఎన్జీవో సంఘానికి చెందిన నాయకులు కొందరు హైదరాబాద్‌ లోని ఓపెళ్ళికి టాటా సుమోలో వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఎదురుగా వస్తోన్న లారీ టాటా సుమోను ఢీకొంది. సుమోలో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌ సహాఅయిదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని మహబూబ్‌ నగర్‌ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో రాష్ట్ర ఎన్జోవో నేత ఎల్‌.కె.రాయుడు కూడా ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X