వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హిందూజాలపై ఛార్జీషీట్
న్యూఢిల్లీ: భోఫోర్స్ ముడుపుల కేసులో హిందూజా సోదరులు నిందితులుగా పరగణిస్తున్నట్లుస్పెషల్ కోర్టు శుక్రవారం ప్రకటించింది. మోసం, నేరపూరితమైన నేరాలనువీరిపై మోపింది.
ఇండియన్ పెనల్ కోడ్ 120బి, 420ల కింద హిందూజా సోదరులపై నేరాభియోగాన్నిస్పెషల్ కోర్టు న్యాయమూర్తి ప్రేమ్ కుమార్ మోపారు. భోపోర్స్ ముడుపుల కేసులో హిందూజా సోదరుల- శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్ చంద్-పై వచ్చే నెల 4 నుంచివిచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే, ఈ సోదరులు ముగ్గురు తమపై వచ్చిన నేరారోపణలనుఅంగీకరించలేదు.
Story first published: Friday, November 15, 2002, 23:53 [IST]