వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత సాయంఅందించండి: సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కరువుబారిన పడ్డ ప్రాంతాలకు జాతీయ విపత్తు నిధి కింద రాష్ట్రానికి కేవలం 174 కోట్లు కేటాయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని నిధులు రాష్ట్రానికిఅందచేయాలని ఆయన ఆదివారం డిమాండ్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల పరిహారాన్ని కోరితేఅందులో పదిశాతమే ఇచ్చారని అన్నారు.

ఉపప్రధాని ఎల్‌.కె.అధ్వానితో ప్రత్యేకంగా ఈ సమావేశమై మరింత సహాయం కోరాలనిభావిస్తున్నట్లు ఆయన విలేకరులకు చెప్పారు. అలాగే కేంద్రప్రభుత్వంతో చర్చలు జరపడంలో బిజెపికి చెందిన కేంద్రమంత్రులు కూడా కృషి చేయాలని ఆయనకోరారు. మరో 500 కోట్ల రూపాయలైనా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X