వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు లక్షలఎక్స్‌ గ్రేషియా: సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన బస్సుపేల్చివేత సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలఎక్స్‌ గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారంఎక్స్‌ గ్రేషియా వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఅసెంబ్లీలో ప్రకటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలతో పాటు, ఉచితంగా ఇండ్ల స్థలం ఇస్తాం. అలాగే కుటుంబంలోని ఒకరికి ఉపాధిని కల్పిస్తామని ఆయన తెలిపారు.

దుర్ఘటనలో వైకల్యానికిగురైన వారికి లక్షరూపాయలను ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయలివ్వాలని నిర్ణయించినట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. క్షతగాత్రులను మంగళవారం ఉదయం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. తొమ్మిదిమంది ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒక మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X