వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెదక్ జిల్లాలో కూలిన శిక్షణ విమానం
జోధ్ పూర్: భారత బౌలర్ల ధాటికి వెస్టీండీస్ కుప్పకూలింది. ఈ సిరీస్ లో తొలిసారి భారత బౌలర్లు గురువారం కుదురుగా బౌలింగ్ వేసి త్వరగావికెట్లను కూల్చారు. గురువారం జోధ్ పూర్ లో జరిగిన ఆరో వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ కు 201 పరుగులకే కుప్పకూలింది.
ఈ సిరీస్ లో నమోద్ అయిన అతి తక్కువ స్కోర్ ఇదే. ఐదు మ్యాచ్ ల్లోనూ ఇరు పక్షాలు పరుగుల వరదను సృష్టించారు. అజిత్అగార్కర్, మురళీ కార్తీక్, బంగర్ లు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చారు.అగార్కర్, కార్తీక్ చెరో మూడో వికెట్లు తీసుకున్నారు.
Story first published: Thursday, November 21, 2002, 23:53 [IST]