వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వన్డే సిరీస్ విజేత విండీస్
న్యూఢిల్లీ: గుజరాత్అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలోకి దిగనున్న అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేసింది. గుజరాత్అపద్ధర్మ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపైసీనియర్ నేత యతిన్ ఓజాను పోటీగా నిలబడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
Comments
Story first published: Sunday, November 24, 2002, 23:53 [IST]