వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుడిపై దాడి- 13మంది బలి
జమ్మూ:
ఇద్దరు
సాయుధ
లష్కర్-
ఎ-
తోయిబామిలిటెంట్లను
హతం
చేయడంతో
రఘునాథ
ఆలయం
భద్రతా
బలగాల
చేతిలోకి
వచ్చింది.
ఆదివారం
అర్థరాత్రి
ఇద్దరుమిలిటెంట్లను
భద్రతా
బలగాలు
హతమార్చాయి.మిలిటెంట్ల
దాడిలో
13
మంది
మరణించారు.
ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మిలిటెంట్లు రఘునాథ ఆలయంలోకి చొరబడి దాడి ప్రారంభించిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మూడు గంటల పాటుమిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకమిలిటెంట్ మరణించాడు. రఘునాథ ఆలయం వెలుపల జరిగిన కాల్పుల్లో అర్థరాత్రి మరోమిలిటెంట్ హతమయ్యాడు.
Comments
Story first published: Monday, November 25, 2002, 23:53 [IST]