వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాతబస్తీలో పోలీసుల గస్తీ!
హైదరాబాద్: లష్కర్ తోయిబా తీవ్రవాదుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. దక్షిణ భారతదేశంలో లష్కరే తోయిబా తీవ్రవాదులు హైదరాబాద్ ను స్థావరంగా చేసుకున్నారని ఇంటెలిజిన్స్ నివేదికలు తెలుపుతున్నాయి.
తీవ్రవాదుల చలనం, రంజాన్ మాసం, రాష్ట్రపతి పర్యటన..అన్నింటిని దృష్టిలోపెట్టుకొని సోమవారం నుంచి పాతబస్తీలో బలగాల సంఖ్యనుపెంచినట్లు హైదరాబాద్ నగర అడిషనల్ కమీషనర్ ఎ.కె.ఖాన్విలేకరులకు తెలిపారు.
Comments
Story first published: Monday, November 25, 2002, 23:53 [IST]