వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుపతిలో భద్రత ముమ్మరం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: జమ్మూలోని రఘునాథ ఆలయంపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భద్రతనుపెంచారు. హిందూ దేవాలయలన్నింటికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తుండడంతో తిరుమలలో తొలిసారి భారీ ఎత్తున సోమవారం పోలీసులను మోహరించారు.

దేవస్థానంలోకి ముష్కరలకు ప్రవేశం లేకుండా ప్రతి భక్తున్ని నిశీతంగా పరీక్షించి దేవాలయంలోకి పంపుతున్నారు. ధ్వజస్థంబం వద్ద పోలీసుల పహరానుపెంచారు. మప్టీలోనూ పోలీసుల్లో ఉంచి భక్తుల కదలికలను పరిశీలిస్తున్నారు. మరిన్నిసీసీటీవీలను పెట్టాలని తిరుమల సెక్యూరిటీ అధికారులు ఆలోచిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X