వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుపతిలో భద్రత ముమ్మరం
తిరుపతి: జమ్మూలోని రఘునాథ ఆలయంపై తీవ్రవాదుల దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భద్రతనుపెంచారు. హిందూ దేవాలయలన్నింటికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని వార్తలు వస్తుండడంతో తిరుమలలో తొలిసారి భారీ ఎత్తున సోమవారం పోలీసులను మోహరించారు.
Comments
Story first published: Monday, November 25, 2002, 23:53 [IST]