వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపిస్టులకు మరణశిక్ష: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారాకు పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని ఉప ప్రధాని ఎల్‌.కె.అద్వానీ అన్నారు. ఇందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ఆయన మంగళవారం లోక్‌సభలో చెప్పారు.

రేప్‌నకు శిక్ష మరణం కావాలనేది తన అభిప్రాయమని, అయితే ఈవిషయంలో రాష్ట్ర ప్రభుత్వాల, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకుంటామని ఆయన అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో జోక్యం చేసుకుంటూ ఆయన ఆ విధంగా అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X