వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపిస్టులకు మరణశిక్ష: అద్వానీ
న్యూఢిల్లీ:
మహిళలపై
అత్యాచారాకు
పాల్పడేవారికి
మరణ
శిక్ష
విధించాలని
ఉప
ప్రధాని
ఎల్.కె.అద్వానీ
అన్నారు.
ఇందుకు
అనుగుణంగా
చట్టాన్ని
సవరించేందుకు
రాష్ట్ర
ప్రభుత్వాలతో,
రాజకీయ
పార్టీలతో
సంప్రదింపులు
జరుపుతామని
ఆయన
మంగళవారం
లోక్సభలో
చెప్పారు.
Comments
Story first published: Tuesday, November 26, 2002, 23:53 [IST]