వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లతను మందలించిన హెప్తుల్లా
న్యూఢిల్లీ: భారతరత్న లతామంగేష్కర్డిప్యూటీ ఛైర్మన్ నజ్మా హెప్తుల్లా ఆగ్రహానికిగురయ్యారు. రాజ్యసభ సభ్యురాలైన లతామంగేష్కర్ సమావేశాలకు హాజరుకావడంలేదు. దీంతో హెప్తుల్లా బుధవారం సభలోఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒక సభ్యుడుఅనారోగ్యరీత్యా కొద్ది కాలం పాటు సమావేశాలకు హాజరుకాకపోవడాన్నినేను అర్థం చేసుకోగలను.
కానీ అసలు ఒక్కసారి కూడా సమావేశాలకు రాకపోవడం మాత్రంఅర్థరహితమని ఆమె లతాను మందలించారు. శీతాకాల సమావేశాలకు లతా ఒక్కసారి కూడాహాజరుకాలేదు. సీనియర్ కాంగ్రెస్ సభ్యుడు ఈఅంశాన్ని లేవనెత్తారు. దీనికి హెప్తుల్లాస్పందిస్తూ..తాను సభ్యురాలు లతాకు సమాచారాన్నిఅందించి సభ్యుల అభిప్రాయాలను తెలియచేస్తాననిహామీ ఇచ్చారు.
Story first published: Thursday, November 28, 2002, 23:53 [IST]