వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డిఎంకె నేతల ఇళ్లపై దాడులు
చెన్నై:
విజిలెన్స్
అవినీతి
నిరోధక
డైరెక్టరేట్
అధికారులు
గురువారంనాడు
ముగ్గురు
డిఎంకె
మాజీ
మంత్రుల
ఇళ్లపై
దాడులు
నిర్వహించారు.
నగరంలోనూ,
రాష్ట్రంలోని
ఇతర
ప్రాంతాల్లోను
ఉన్న
మాజీ
మంత్రులుకె.
అంబజగన్,
కె.ఎన్.
నెహ్రూ,
ఐ.
పెరియసామి
ఇళ్లపై
వారు
దాడులు
చేశారు.
Story first published: Thursday, November 28, 2002, 23:53 [IST]