వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎంకె నేతల ఇళ్లపై దాడులు

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: విజిలెన్స్‌ అవినీతి నిరోధక డైరెక్టరేట్‌ అధికారులు గురువారంనాడు ముగ్గురు డిఎంకె మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. నగరంలోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను ఉన్న మాజీ మంత్రులుకె. అంబజగన్‌, కె.ఎన్‌. నెహ్రూ, ఐ. పెరియసామి ఇళ్లపై వారు దాడులు చేశారు.

రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణా సంస్థల్లోసీట్ల కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిఅంబజగన్‌ ఇళ్లపై, సంపద కేసులకు సంబంధించిమిగతా ఇళ్లపై దాడులు చేసినట్లు డైరెక్టరేట్‌ అధికారులు చెప్పారు. నెహ్రూకు చెందిన చెన్నైలోని రెండు ఇళ్లపైనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న మొత్తం 14 ఇళ్లపై,పెరియసామికి దిండిగల్‌ జిల్లాలోని 14 ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X