వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయ ఢిల్లీయాత్ర రద్దు
చెన్నై: ుక్రవారం జరగాల్సిన కావేరి అథారిటీ సమావేశం వాయిదాపడింది. కావేరీ రివర్ అథారటీ(సిఆర్ఎ) సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితహాజరు కావడం లేదని ఫ్యాక్స్ ద్వారా తెలియచేశారు.అనారోగ్య కారణాల వల్ల ఆమె ఢిల్లీకి వెళ్లడంలేదని అధికారిక ప్రకటనలో తెలియజేశారు.
జయతో పాటు కేరళ ముఖ్యమంత్రి ఆంటోని కూడా సమావేశానికి డుమ్మా కొట్టడంతో సమావేశం వాయిదాపడింది. ప్రధాని అధ్యక్షతన ఈ సమావేశం జరగాల్సి ఉంది. నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులుహాజరు కావాల్సిన ఈ సమావేశానికి ఇద్దరు ముఖ్యమంత్రులు డుమ్మాకొట్టడం వల్ల గత్యంతరం లేక వాయిదావేశారు.
Story first published: Friday, November 29, 2002, 23:53 [IST]