వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ పాత్ర తగ్గదు: గవర్నర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, మహిళా సాధికారికత వంటి రంగాల్లో సాధించిన ప్రగతే రాష్ట్రం ఆర్థిక రంగంలోనూ సాధించాలని గవర్నర్‌సి. రంగరాజన్‌ అన్నారు. సెస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన శనివారం ప్రసంగించారు.

సామాజిక రంగంలో అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఆర్థిక రంగంలో వెనుకబడిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయివేట్‌ రంగం పాత్రపెరుగుతోందని, అయితే దీని వల్ల ప్రభుత్వ పాత్ర ఏ మాత్రం తగ్గదని, ప్రభుత్వం తన సమర్థతనుపెంచుకునే దిశగా పని చేస్తుందని ఆయన అన్నారు.విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం విశేష కృషి జరపాల్సి వున్నదని ఆయన అన్నారు. పెరుగుతున్న మార్కెట్‌ ప్రభుత్వం పాత్రను తగ్గించబోదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X