వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సార్క్‌కు ప్రధానిగైర్హాజర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

వడోదర: పాకిస్థాన్‌లో జరిగే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం(సార్క్‌) సదస్సుకు ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిహాజరు కారని కేంద్ర సమాచార మంత్రి సుష్మాస్వరాజ్‌ చెప్పారు. పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పితేనే వాజ్‌పేయి ఆ సదస్సుకు హాజరవుతారని ఆమె అన్నారు.

భారత్‌కు అత్యంత సానుకూల దేశం(ఎంఎఫ్‌ఎన్‌) స్థాయిని కల్పించినంత మాత్రాన సార్క్‌ సదస్సుకుహాజరు కావడం సాధ్యం కాదని, ఇది వాణిజ్యసంబంధమైన ఒప్పందం మాత్రమేనని, పాకిస్థాన్‌కు ఇప్పటికే భారత్‌ ఎంఎఫ్‌ఎన్‌ స్థాయి ఇచ్చిందని ఆమె మంగళవారంనాడిక్కడవిలేకరులతో అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్థాన్‌పెంచి పోషిస్తోందని, ఈ విషయాన్ని చాలా దేశాలు గుర్తించాయని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X