వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైవాడకు బుధవారం వై.ఎస్
హైదరాబాద్:
రాష్ట్రంలోని
ఖాయిలా
పరిశ్రమల
పునరుద్ధరణకు
ఒక
ప్రత్యేక
పథకాన్ని
అమలు
చేయనున్నట్లు
భారీ
పరిశ్రమల
మంత్రి
కోటగిరి
విద్యాధరరావు
చెప్పారు.
మంగళవారంనాడిక్కడ
జరిగిన
ఒక
సమావేశంలో
ఆయ
ఈవిషయం
చెప్పారు.
రాష్ట్ర
పారిశ్రామిక
రంగంలో
పెట్టుబడులుపెరిగాయని,
ఈ
విషయంలో
త్వరంలో
రాష్ట్రం
దేశంలో
మొదటి
స్థానాన్ని
అక్రమించుకోగలదని
ఆయన
అన్నారు.
రాష్ట్రంలో
25
శాతం
పరిశ్రమలు
ఖాయిలా
పడ్డాయని,వీటిని
పునరుద్ధరిస్తామని
ఆయన
అన్నారు.
ఖాయిలా
పరిశ్రమలను
పునరుద్ధరించడంతో
పాటు
కొత్తగా
పెట్టుబడులను
ఆహ్వానిస్తామని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Tuesday, December 3, 2002, 23:53 [IST]