వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైవాడకు బుధవారం వై.ఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు ఒక ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రి కోటగిరి విద్యాధరరావు చెప్పారు. మంగళవారంనాడిక్కడ జరిగిన ఒక సమావేశంలో ఆయ ఈవిషయం చెప్పారు.

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో పెట్టుబడులుపెరిగాయని, ఈ విషయంలో త్వరంలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానాన్ని అక్రమించుకోగలదని ఆయన అన్నారు. రాష్ట్రంలో 25 శాతం పరిశ్రమలు ఖాయిలా పడ్డాయని,వీటిని పునరుద్ధరిస్తామని ఆయన అన్నారు. ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా పెట్టుబడులను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X