వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న ఆంధ్ర జైత్రయాత్ర

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరువు సహాయ చర్యలకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్నికోరారు. జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డిసి) సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు.

దేశంలోని ముఖ్య నదులను అనుసంధానం చేయడం ద్వారా కరువునుశాశ్వతంగా పరిష్కరించవచ్చునని ఆయన అన్నారు. సబ్సిడీలను దశలవారీగా రద్దు చేయాల్సి ఉన్నదని,పేదరికం ఉన్నందున ఇప్పుడు సబ్సిడీలను రద్దు చేయడం సాధ్యం కాదని, ఉపాధి కల్పన ద్వారాపేదరికాన్ని నిర్మూలించినప్పుడు సబ్సిడీల అవసరం ఉండదని ఆయన ఆన్నారు. ప్రజల కొనుగోలు శక్తినిపెంచాల్సి ఉన్నదని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X