వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రసపట్టులో కివీస్, భారత్ల మ్యాచ్
హామిల్టన్:
న్యూజిలాండ్,
భారత్ల
మధ్య
జరుగుతున్న
రెండో
క్రికెట్
టెస్టు
రసపట్టులో
పడింది.
ఇరు
జట్లు
తొలిసారి
తమ
తొలి
ఇన్నింగ్స్లో
వంద
పరుగులను
దాట
లేకపోయాయి.
మ్యాచ్ను
గెలవడానికి
న్యూజిలాండ్
ముందు
భారత్
160
పరుగుల
లక్ష్యాన్ని
ఉంచింది.
ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్కు కూడా ఇండియాకు పట్టిన గతే పట్టింది. భారత బౌలర్లు తమ అద్భుతమైన ప్రతిభను కనబరిచి కివీస్ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలుపెట్టారు. జహీర్ఖాన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ 94 పరుగులకు అలవుట్అయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన భారత్ ఆలవుట్అయింది. న్యూజిలాండ్ ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Story first published: Saturday, December 21, 2002, 23:53 [IST]