వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొనసాగుతున్న ఆంధ్ర జైత్రయాత్ర
హైదరాబాద్:
జాతీయ
క్రీడల్లో
ఆంధ్రప్రదేశ్
అగ్రస్థానంలో
నిలిచింది.
శనివారం
జాతీయ
క్రీడల
చివరి
రోజు
ఆంధ్రప్రదేశ్
వివిధ
క్రీడల్లోస్వర్ణాలు
సాధించింది.
జాతీయ క్రీడల ముగింపు ఉత్సవం ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతుంది. ఈ ఉత్సవానికి ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి హాజరవుతారు. ప్రముఖ బాలీవుడ్ నటిఐశ్వర్యారాయ్ను కూడా ఈ ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ ఉత్సవ సందర్శన కోసం ప్రత్యేకంగా టికెట్లువిక్రయిస్తున్నారు.
Comments
Story first published: Saturday, December 21, 2002, 23:53 [IST]