వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8శాతం వృద్ధి సాద్యమే: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీహాజరవుతారు.

లక్ష మంది ప్రజల సమక్షంలో మోడి ప్రమాణస్వీకారం చేస్తారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు. ప్రమాణస్వీకారోత్సవ వేదికను మొట్టమొదటిసారి రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌ నుంచి అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియానికి మార్చారు. ఈ వేదిక వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ కమెండోలతో పాటు 1,500 మంది పోలీసు, పారామిలటరీ జవాన్లను మోహరిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X