వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాపై వాజ్‌పేయి ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: బెంగుళూర్‌ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో మరణించినవారిలో ఏడుగురిని గుర్తించారు. కర్నూలు సమీపంలో పట్టాలు తప్పి జరిగిన ప్రమాదంలో 20 మంది మరణించిన విషయం తెలిసిందే.

గుర్తించినవారిలో హైదరాబాద్‌కు చెందిన ఎ. వెంకటనారాయణ (55), అనంతపురం జిల్లాకు చెందినకె. రామనుగులు (55), న్యూఢిల్లీకి చెందిన ఉమాదేవి (32), అనంతపురం జిల్లాకు చెందిన మహబూబ్‌ బాషా (45), కర్నూలుకు చెందిన దేవదాసు (30), బెంగుళూర్‌కు చెందినకె. సజన్‌ రాజ్‌ (51), అనంతపురం జిల్లాకు చెందిన డి. తిమ్మప్పనాయుడు ఉన్నారు.

పట్టాలు తప్పిన తొమ్మిది బోగీల్లో అన్‌రిజర్డ్వ్‌ బోగీ ఒకటి ఉంది. దీంతో ఈ బోగీలో ప్రయాణిస్తున్నవారి మృతదేహాలను గుర్తించడంరైల్వే అధికారులకు కష్టంగా ఉంది. మిగతా మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X