వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాపై వాజ్పేయి ధ్వజం
కర్నూలు:
బెంగుళూర్ఎక్స్ప్రెస్
ప్రమాదంలో
మరణించినవారిలో
ఏడుగురిని
గుర్తించారు.
కర్నూలు
సమీపంలో
పట్టాలు
తప్పి
జరిగిన
ప్రమాదంలో
20
మంది
మరణించిన
విషయం
తెలిసిందే.
పట్టాలు
తప్పిన
తొమ్మిది
బోగీల్లో
అన్రిజర్డ్వ్
బోగీ
ఒకటి
ఉంది.
దీంతో
ఈ
బోగీలో
ప్రయాణిస్తున్నవారి
మృతదేహాలను
గుర్తించడంరైల్వే
అధికారులకు
కష్టంగా
ఉంది.
మిగతా
మృతదేహాలను
గుర్తించడానికి
ప్రయత్నాలు
సాగుతున్నాయి.
Comments
Story first published: Sunday, December 22, 2002, 23:53 [IST]