వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదం: సిఐడికి అప్పగింత

By Staff
|
Google Oneindia TeluguNews

హామిల్టన్‌: భారత్‌పై రెండో టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ నాలుగువికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్‌ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 స్కోరుతో గెల్చుకుంది.

భారత్‌ తమ ముందు ఉంచిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 105 పరుగులకు ఐదువికెట్లు కోల్పోయి ఒకానొక సందర్భంలో కష్టాల్లో పడింది. కీలకమైన సమయంలో బ్యాటింగ్‌కు దిగిన జాకబ్‌ ఒరమ్‌ 26 పరుగులు చేసి న్యూజిలాండ్‌కువిజయాన్ని అందించాడు. టెస్టు మ్యాచ్‌ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఇందులోనూ మొదటి రోజు ఆట వర్షం వల్ల సాగనే లేదు. రెండో రోజు ఆలస్యంగా ప్రారంభమైంది.

న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్టును 10వికెట్ల తేడాతో గెల్చుకుంది. రెండో టెస్టు మూడో రోజు 22వికెట్లు పడిపోయిన మైదానంలో బ్యాటింగ్‌ చేయడం న్యూజిలాండ్‌కు అంత సులభమేమీ కాలేదు. ఒకవికెట్‌ కూడా నష్టపోకుండా 24 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఉదయం పూటనే ఐదువికెట్లు కోల్పోయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X