వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైలు ప్రమాదం: సిఐడికి అప్పగింత
హామిల్టన్:
భారత్పై
రెండో
టెస్టు
మ్యాచ్లో
న్యూజిలాండ్
నాలుగువికెట్ల
తేడాతో
విజయం
సాధించింది.
ఈ
విజయంతో
న్యూజిలాండ్
రెండు
మ్యాచ్ల
టెస్టు
సిరీస్ను
2-0
స్కోరుతో
గెల్చుకుంది.
న్యూజిలాండ్
వెల్లింగ్టన్లో
జరిగిన
మొదటి
టెస్టును
10వికెట్ల
తేడాతో
గెల్చుకుంది.
రెండో
టెస్టు
మూడో
రోజు
22వికెట్లు
పడిపోయిన
మైదానంలో
బ్యాటింగ్
చేయడం
న్యూజిలాండ్కు
అంత
సులభమేమీ
కాలేదు.
ఒకవికెట్
కూడా
నష్టపోకుండా
24
పరుగుల
ఓవర్
నైట్
స్కోర్తో
బ్యాటింగ్కు
దిగిన
న్యూజిలాండ్
ఉదయం
పూటనే
ఐదువికెట్లు
కోల్పోయింది.
Comments
Story first published: Sunday, December 22, 2002, 23:53 [IST]