రైలు ప్రమాదం: సిఐడికి అప్పగింత
కర్నూలు:
నక్సలైట్లవిద్రోహ
చర్యనే
బెంగుళూర్
ఎక్స్ప్రెస్
రైలు
ప్రమాదానికి
కారణమని
దక్షిణ
మధ్యరైల్వే
అధికారులు
అంటున్నారు.
బెంగుళూర్ఎక్స్ప్రెస్
పట్టాలు
తప్పిన
ప్రమాదంలో
20
మంది
మరణించారు.
87
మంది
గాయపడ్డారు.
రంగంలోకి
దిగిన
కుక్కలు
బావి
వైపు
దారి
తీశాయని,
పోలీసులు
బావిని
వెతకాల్సి
ఉన్నదని,
దాని
వల్ల
కొన్నివిషయాలు
వెలికి
రావచ్చునని
ఆయన
అన్నారు.
ప్రమాదంపై
అనుమానాలు
తలెత్తడంతో
ట్రాక్
పునరుద్ధరణనుఆపేశారు.
దర్యాప్తు
కోసం
ఫోరెన్సిక్
నిపుణులను
పంపుతామని
పోలీసులు
చెప్పడంతో
ట్రాక్
పునరుద్ధరణ
పనులను
ఆపేశారని
సింగ్లా
చెప్పారు.
ట్రాక్
పునరుద్ధరణకు
పోలీసులు
గ్రీన్
సిగ్నల్
ఇవ్వాల్సి
ఉన్నదని
ఆయన
చెప్పారు.
అయితే
ఈ
చర్యకు
తాము
బాధ్యులమని
నక్సలైట్లు
ప్రకటించుకోలేదు.
సాధారణంగా
నక్సలైట్లు
దీనికి
తామే
బాధ్యులై
ఉంటే
ప్రకటించుకుని
ఉండేవారని
పోలీసులుఅంటున్నారు.