వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాపై వాజ్పేయి ధ్వజం
జమ్మూ: భారత భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో హిజ్బుల్ ముజాహిదీన్తీవ్రవాదులు ఇద్దరు హతమయ్యారు.
రాంబాన్
తెహిసీల్లోని
జబ్బార్
ప్రాంతంలో
గాలింపు
చర్యల
సందర్భంగా
బిఎస్ఎఫ్
జవాన్లకు,మిలిటెంట్లకు
మధ్య
ఉదయం
తొమ్మిది
గంటలకు
ప్రారంభమైన
ఎన్కౌంటర్
ఆదివారం
సాయంత్రం
వరకు
కొనసాగుతూనే
ఉన్నది.
చనిపోయినమిలిటెంట్లను
యాసిన్
మాలిక్,
వకార్లుగా
గుర్తించారు.
వారి
నుంచి
ఒక
ఎక్అసాల్ట్
రైఫిల్ను,
303
రైఫిల్ను
స్వాధీనం
చేసుకున్నారు.
ఆ
రహస్య
స్థావరంలో
ఇంకా
ఎంత
మంది
తీవ్రవాదులున్నారనేవిషయం
తెలియడం
లేదు.
వారిని
పట్టుకోవడానికి
ఆపరేషన్
కొనసాగుతోంది.
Story first published: Sunday, December 22, 2002, 23:53 [IST]