వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రిడ్ విఫలం: ఉత్తరాదిన చీకటి
కోయంబత్తూర్:
కానిస్టేబుల్సెల్వరాజ్
హత్య
కేసులో
నలుగురికి
మరణదండన
పడింది.
ట్రాఫిక్
నిబంధనలను
ఉల్లంఘించినందుకు
గాను
కొందరు
యువకులపైసెల్వరాజ్
కేసులు
నమోదు
చేశారు.
దీనికి
ఆగ్రహించిన
కొందరు
మత
ఛాందసులు
1997
నవంబర్
29వ
తేదీనసెల్వరాజ్ను
కత్తులతో
పొడిచి
హత్య
చేశారు.
ఈ
హత్య
కేసులో
పోలీసులు
ఎనమండుగురినిఅరెస్టు
చేశారు.
Comments
Story first published: Monday, December 23, 2002, 23:53 [IST]