వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రిడ్‌ విఫలం: ఉత్తరాదిన చీకటి

By Staff
|
Google Oneindia TeluguNews

కోయంబత్తూర్‌: కానిస్టేబుల్‌సెల్వరాజ్‌ హత్య కేసులో నలుగురికి మరణదండన పడింది.

మొహ్మద్‌షఫీ, ఆశిక్‌, అబ్బాస్‌, అబూ దాహిర్‌లకు మరణ శిక్ష వేస్తూ సెకండ్‌ ఫస్టు ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తిఆర్‌. ప్రేమకుమర్‌ సోమవార తీర్పు వెలువరించారు.మిగతా నలుగురు నిందితులకు జీవిత ఖైదు విధించారు.

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను కొందరు యువకులపైసెల్వరాజ్‌ కేసులు నమోదు చేశారు. దీనికి ఆగ్రహించిన కొందరు మత ఛాందసులు 1997 నవంబర్‌ 29వ తేదీనసెల్వరాజ్‌ను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ హత్య కేసులో పోలీసులు ఎనమండుగురినిఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X