వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతటా గుజరాత్‌ ప్రతిఫలిస్తుంది: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం తెల్లవారు జామున పాకిస్థాన్‌ అనుకూల ఆల్‌-బదర్‌టాప్‌ కమెండోలు ముగ్గురు హతమయ్యారు. సరిహద్దు భద్రతా బలగాల (బిఎస్‌ఎఫ్‌) అధికార ప్రతినిది ఈవిషయం చెప్పారు.

టాప్‌ ఆల్‌-బదర్‌మిలిటెంట్లు తలదాచుకున్న స్థావరం సమాచారంఅందడంతో బిఎస్‌ఎఫ్‌ బలగాలు 8 వేల అడుగుల ఎత్తులో గల కవ్లూ అడవుల్లోని క్రల్టాప్‌ రిడ్జ్‌పై దాడి చేశారు. సంఘటనా స్థలం నుంచిపెద్ద యెత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రినిస్వాధీనం చేసుకున్నారు. మరణించిన మిలిటెంట్లలో ఇద్దరు పాకిస్థానీ జాతీయులు కాగా ఒకరు స్థానికమిలిటెంట్‌ అని బిఎస్‌ఎఫ్‌ వర్గాలు చెప్పాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X