వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతటా గుజరాత్‌ ప్రతిఫలిస్తుంది: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 1984 అల్లర్ల కేసులో కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ను, మరో ఎనిమిది మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు చెప్పింది.

ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలో 1984లో చెలరేగిన దారుణమైన మత ఘర్షణల్లో 2,700 మంది సిక్కులు చనిపోయారు. 49 మంది సిక్కులను చంపిన ముఠాకు నాయకత్వం వహించాడనే ఆరోపణపై కుమార్‌విచారణను ఎదుర్కున్నాడు. కుమార్‌పై, ఇతరులపై సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్‌విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. వీరిపై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసింది. నిందితుల్లో ఇస్లాం, రాజేంద్రసింగ్‌, నాథు ప్రధాన్‌విచారణ జరుగుతున్న సమయంలో మరణించారు.


న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X