టిఆర్ఎస్ బంద్- బస్సు దగ్ధం
హైదరాబాద్:
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(టిఆర్ఎస్)
శుక్రవారం
తలపెట్టిన
బంద్
చెదురు
మొదురు
సంఘటనలుమినహా
ప్రశాంతంగా
జరిగింది.
తెలంగాణలోని
జిల్లా
కేంద్రాల్లో,
గ్రామీణ
ప్రాంతాల్లో
బంద్
ప్రభావం
ఎక్కువగా
కనిపించింది.
హైదరాబాద్,
సికింద్రాబాద్
జంటనగరాల్లో
బంద్
ప్రభావంపెద్దగా
కనిపించలేదు.
కృష్ణా,
గోదావరి
నదీజలాల్లో
తెలంగాణ
వాటాను
డిమాండ్
చేస్తూ
టిఆర్ఎస్
తెలంగాణ
బంద్కు
పిలుపునిచ్చింది.
కరీంనగర్లో
టిఆర్ఎస్
బంద్తో
కొంత
ఉద్రిక్తత
నెలకొంది.
ఈ
సందర్భంగా
పోలీసులు
టిఆర్ఎస్
కార్యకర్తలను
అదుపులోకి
తీసుకున్నారు.
ప్రజాస్వామికంగా
ఉద్యమిస్తున్న
తమ
కార్యకర్తలను
అదుపులోకి
తీసుకోవడం
ద్వారా
ప్రభుత్వం
తమ
ఉద్యమాన్ని
అణచివేసే
ప్రయత్నం
చేస్తోందని
కరీంనగర్
జిల్లా
పరిషత్
చైర్మన్
రాజేశ్వరరావు
విమర్శించారు.
బంద్ను
విఫలం
చేయాలని
ప్రభుత్వం
కుట్ర
పన్నిందని
ఆయన
అన్నారు.
వరంగల్
జిల్లాలో
బంద్
సంపూర్ణంగా
జరిగింది.
రెండు
బస్సుల
టైర్లలో
ఆందోళనకారులు
గాలి
తీసేశారు.
దాదాపు
50
మంది
ఆందోళనకారులను
పోలీసులు
అదుపులోకి
తీసుకున్నారు.
ఆర్టీసి
బస్సులు
నడవలేదు.