వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘరానా దొంగల ముఠా అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఘరానా దొంగల ముఠా సభ్యులను హైదరాబాద్‌ పోలీసులు శనివారంఅరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

జావేద్‌ నేతృత్వంలో అతని తమ్ముడు మజీదు, చెల్లెలు మెహరున్నీసా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో, కొన్ని రాయలసీమ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు వారు తెలిపారు. వారి నుంచి మూడు మారుతీ కార్లను, ఏడు మోటారుసైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రిఫ్రెజిరేటర్లను, బంగారాన్ని, ఇతరవిలువైన వస్తువులను వీరు దొంగిలించారని పోలీసులు చెప్పారు.వీరు 37 దొంగతనాలకు పాల్పడినట్లు వారు చెప్పారు. వివిధ దొంగతనాల కేసుల్లోవీరు అరెస్టయినప్పటికీ గతంలో తప్పించుకుపోయారని వారన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X