వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమలుకు తొందర లేదు: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: కేల్కర్‌ కమిటీ సూచనలను అమలు చేయడానికి తాము తొందరపడబోమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ సమావేశంలో పాల్గొనడానికి ఆయన ఇక్కడికి వచ్చారు.

పన్ను చెల్లింపుదారులపై తీవ్ర ప్రభావాన్ని వేసే కేల్కర్‌ కమిటీ నివేదికలోని సూచనలపై ఆయన శనివారం స్పందించారు.కేల్కర్‌ కమిటీ నివేదికను తాము స్వాగతిస్తున్నామని, అయితే ఇందులోని కీలకమైన కొన్నిఅంశాలను పరిశీలించాల్సి ఉన్నదని ఆయన అన్నారు. పార్టీ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X