వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబు ప్రభుత్వంపై బిజెపి విమర్శ
హైదరాబాద్: కాచిగూడా- బెంగుళూర్ఎక్స్ప్రెస్ ప్రమాదం కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనవైఖరి అవలంభిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డివిమర్శించారు. ఈ ప్రమాదానికి ఉగ్రవాదులే కారణమనిఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు.
రాష్ట్రంలో రోజురోజుకూపాకిస్థాన్ ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగిపోవడం పట్లఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాచిగూడా- బెంగుళూర్ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, మహబూబ్నగర్వద్ద బస్సు దగ్ధం కేసుల్లో ఇప్పటి వరకుఅరెస్టు చేసినవారి వివరాలను వెల్లడించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Story first published: Saturday, January 4, 2003, 23:53 [IST]