వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైలు ప్రమాదంపై దర్యాప్తు మొదలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌- మన్మాడుఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది.రైల్వే భద్రతా కమిషనర్‌ అగర్వాల్‌ ఈ ప్రమాదంపైదర్యాప్తు చేస్తున్నారు. ఆయన తన నివేదికనుపది రోజుల్లోగా సమర్పించగలరని భావిస్తున్నారు.

ఈ ప్రమాదం మానవతప్పిదంవల్లనే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులోవెల్లడయింది. సికింద్రాబాద్‌- మన్మాడు ఎక్స్‌ప్రెస్‌ప్రమాదం 21 మంది మరణించారు. ఈ ప్రమాదానికిబాధ్యులుగా భావిస్తున్న ఐదుగురు అధికారులను సస్పెండ్‌చేశారు. ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ ఎమర్జెన్సీ బ్రేక్‌వేయకపోయి వుంటే పెద్ద ప్రమాదం జరిగి వుండేదనిరైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయచెప్పారు. సరైన విధంగా సిగ్నల్‌ ఇవ్వకపోవడంవల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X