వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగ్గురిని కాల్చేసిన ఎంసిసి తీవ్రవాదులు
పాట్నా:
నిషిద్ధ
మావోయిస్టు
కమ్యూనిస్టుసెంటర్
(ఎంసిసి)
నక్సలైట్లు
బీహార్లో
ముగ్గురు
వ్యక్తులను
హత్య
చేసినట్లు
పోలీసులు
చెప్పారు.
బీహార్లోని
రోహ్తాస్
జిల్లా
తిలయి
గ్రామానికి
చెందిన
ముగ్గురు
వ్యక్తులను
నక్సలైట్లు
కిడ్నాప్
చేసి
అనంతరం
హత్య
చేశారు.
ముగ్గురు
వ్యక్తులను
నక్సలైట్లుఅపహకరించుకుని
పంటపొలాలకు
తీసికెళ్లారు.
అనంతరం
వారిని
శనివారం
రాత్రి
కాల్చి
చంపారు.అక్టోబర్లో
జరిగిన
ఒక
ఎన్కౌంటర్లో
తమ
కార్యకర్తలు
చనిపోయినందుకు
ప్రతీకారంగానే
తీవ్రవాదులు
ఈ
ఘాతుకానికి
పాల్పడి
వుంటారని
పోలీసులు
భావిస్తున్నారు.
పోలీసు
ఇన్ఫార్మర్లు
అనేపేరుతో
నక్సలైట్లు
ఆ
ముగ్గురు
వ్యక్తులను
తీసికెళ్లారు.
Comments
Story first published: Sunday, January 5, 2003, 23:53 [IST]