వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అభివృద్ధి నిరోధకులను నిరోధించండి
హైదరాబాద్:
రాష్ట్రాభివృద్ధికి
నక్సలిజం
ప్రధాన
అడ్డంకి
మారిందని
ముఖ్యమంత్రి
చంద్రబాబు
నాయుడు
అన్నారు.
నక్సలైట్లు
అభివృద్ధి
నిరోధక
శక్తులుగా
మారారాని
ఆయన
దుయ్యబట్టారు.
ప్రజలువీరికి
తగిన
బుద్ది
చెప్పాలని
ఆయన
పిలుపునిచ్చారు.
18వ
విడత
జన్మభూమి
కార్యక్రమంలో
భాగంగా
ఆయన
బుధవారం
నిజమాబాద్
లోని
లింగంపేట
మండలంలో
పర్యటించారు.
నక్సలైట్లు ఇంతవరకు ఏమీ సాధించలేకపోయారు, హింసను పెంచడంమినహా అని ఆయన ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన గిరిజనులకువివరించారు. నక్సలైట్లును దూరంగా ఉంచితేమీ తండాలు అభివృద్ధి జోన్ లుగా విలసిల్లుతాయని ఆయన తెలిపారు. అనంతరం అక్కడి గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. మధ్యాహ్న భోజనపథకం, గ్యాస్ పంపిణీ తదితర కార్యక్రమాల అమలు తీరును ఆయన పరిశీలించారు.
Comments
Story first published: Wednesday, January 8, 2003, 23:53 [IST]