వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యాహ్న భోజనానికి తరుణ్‌ సాయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న మధ్యాహ్న భోజన పథకానికి యువ హీరో తరుణ్‌ లక్ష రూపాయలనుఅందచేశారు. బుధవారం తరుణ్‌ పుట్టిన రోజు. ఈసందర్భాన్ని పురష్కరించుకొని ఆయన బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలసి లక్షరూపాయల చెక్‌ నుఅందచేశారు.

పాఠశాల విద్యార్థులకు కల్పిస్తున్న ఈ పథకానికి తన వంతు సాయంగా ఈ మొత్తాన్నిఅందచేసినట్లు తరుణ్‌ విలేకరులకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాదిలో నీ మనసు నాకు తెలుసు తొలుత విడుదల అవుతుందని తెలిపారు. అనంతరం దుర్గా ఆర్ట్స్‌ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X