వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హురియత్ నేత పాస్పోర్టు సస్పెండ్
న్యూఢిల్లీ:
హురియత్
కాన్ఫరెన్స్
మాజీ
చైర్మన్మీర్వైజ్
ఉమర్
ఫరూఖ్
పాస్పోర్టును
ప్రభుత్వం
నాలుగు
వారాల
పాటుసస్సెండ్
చేసింది.
ఈ
మేరకు
ప్రభుత్వం
గురువారం
నోటీసు
జారీ
చేసింది.
ఉమర్ ఫరూఖ్ విదేశీ పర్యటన జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే జరుగుతున్నట్లు సంతృప్తి చెందకపోవడంతో పాస్పోర్టు చట్టం 10 (ఎ)సెక్షన్ కింద పాస్పోర్టును సస్పెండ్ చేస్తూ నోటీసును అతని ఇంటికి పంపింది.
ప్రభుత్వ
చర్య
దురదృష్టకరమైనదనిమిర్వైజ్
అన్నారు.
భవిష్యత్తు
కార్యక్రమాన్ని
రూపొందించుకోవడానికి
తాను
హురియత్
కాన్ఫరెన్స్
చైర్మన్
అబ్దుల్
గని
భట్ను
కలుస్తానని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Thursday, January 9, 2003, 23:53 [IST]