రైలింజన్, ఆటో ఢీ- 9 మంది మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో రైలింజన్ ఒక ఆటోను ఢీనకొనడంతో 9 మంది మరణించారు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు వద్ద లెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలు దాటుతున్న ఆటోను రైలు ఢీకొట్టింది. దీంతో 9 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
మరణించినవారిలో
ఇద్దరు
చిన్నారులు
కూడా
ఉన్నారు.
శుక్రవారం
ఉదయం
పది
గంటలకు
ఈ
ఘటన
జరిగింది.
డోకూరు
నుంచి
వెళుతోన్న
ఒక
ఆటో
రైలు
పట్టాలపై
నిలిచిపోయింది.
ఇదే
సమయంలో
కర్నూలు
వైపు
వెళుతోన్న
రైలింజన్
ఢీకొంది.
ఘటనపై
భిన్నాభిప్రాయాలు
కాపలా
లేని
ఈ
క్రాసింగ్
వద్ద
రైలు
రైకపోకల
గురించి
తెలియాలంటే
రైలు
హార్న్
మోగిస్తూ
రావడం
ఒక్కటే
మార్గం.
అయితే,
ఈ
రైలింజన్
ఎటువంటి
హార్న్
మోగించలేదని
గ్రామస్థులు
అంటున్నారు.
మరోవైపు,
రైలు
ఇంజన్
డ్రైవర్
పి.రాజయ్య
మాత్రం
తాను
హార్న్
కొట్టానని,
అయినా
ఆటోను
ముందుకు
కదిలించలేదని
తెలిపాడు.
ఈ
సంఘటనపై
ముఖ్యమంత్రి
దిగ్భ్రాంతి
వ్యక్తం
చేశారు.