వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోస్తా రహదారిలో స్వార్థం లేదు: సీఎం
గుంటూరు: కోస్తా రహదారిపై కృష్ణా వారధినిర్మాణంపై వస్తోన్న విమర్శలను ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు శుక్రవారం తిప్పికొట్టారు. ప్రతిపక్షాలు చేస్తోన్నఆరోపణల్లో ఇసుమంత కూడా నిజం లేదని తెలిపారు.
నడకుదురు - వెల్లటూరువద్ద కృష్ణా వారధిని నిర్మించడం వెనుక ముఖ్యమంత్రి తన కంపెనీహెరిటజ్ స్వార్థం ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి.అన్ని రకాలుగా పరిశీలించే ఈ ప్రాంతంలో నిర్మించాలని భావించామని అంతే గానీఇందులో వేరే తిరకాసు ఏమీ లేదని అన్నారు.
Story first published: Friday, January 10, 2003, 23:53 [IST]