వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుంటూరు జిల్లాలో నక్సల్‌ ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: గుంటూరు జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒకపీపుల్స్‌వార్‌ నక్సలైట్‌ మరణించాడు. గుంటూరు జిల్లా దర్గి మండలం అడిగొప్పుల గ్రామం వద్ద ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

తాము కాలువ దాటుతుండగా నక్సలైట్లు బాంబుపేల్చారని, ప్రతిగా తాము కాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ఒక నక్సలైట్‌ మరణించాడని పోలీసులు చెప్పారు.

ఇదిలా వుంటే, నక్సలైట్లు శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామపంచాయతీ కార్యాలయాన్నిపేల్చివేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X