వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుంటూరు జిల్లాలో నక్సల్ ఎన్కౌంటర్
గుంటూరు:
గుంటూరు
జిల్లాలో
పోలీసులతో
జరిగిన
ఎన్కౌంటర్లో
ఒకపీపుల్స్వార్
నక్సలైట్
మరణించాడు.
గుంటూరు
జిల్లా
దర్గి
మండలం
అడిగొప్పుల
గ్రామం
వద్ద
ఈ
ఎన్కౌంటర్
జరిగింది.
తాము కాలువ దాటుతుండగా నక్సలైట్లు బాంబుపేల్చారని, ప్రతిగా తాము కాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడని పోలీసులు చెప్పారు.
ఇదిలా
వుంటే,
నక్సలైట్లు
శుక్రవారం
తెల్లవారుజామున
గుంటూరు
జిల్లా
దాచేపల్లి
మండలం
గామాలపాడు
గ్రామపంచాయతీ
కార్యాలయాన్నిపేల్చివేశారు.
Story first published: Friday, January 10, 2003, 23:53 [IST]