వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
మంగళగిరి: తెలంగాణ, పల్నాడు, ఇతరనక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోనిఅన్ని మెట్ట ప్రాంతాల్లో వెనుబాటుతనం వల్లే శాంతిభద్రతల సమస్యపెరుగుతోందని ఆయన తెలిపారు. శుక్రవారం జన్మభూమికార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి,దుగ్గిరాల పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.
ఇక్కడ మధ్యాహ్న భోజనపథకానికి 50 లక్షల రూపాయల నిధులనుసమకూర్చారు. అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా తమ ప్రభుత్వంపనిచేస్తోందని తెలిపారు. పల్నాడులో పెరుగుతోన్ననక్సల్స్ సమస్య గురించి ప్రస్తావిస్తూ..తెలంగాణాలో ప్రజలునక్సలైట్లపైతిరుగుబడుతుండడంతో..దిక్కులేక వేరే ప్రాంతాలకు తరలుతున్నారు. పల్నాడు ప్రజలు కూడానక్సలైట్లను తిప్పికొట్టాలని అన్నారు.
Comments
Story first published: Friday, January 10, 2003, 23:53 [IST]