వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సయీద్ మంత్రి వర్గ విస్తరణ
జమ్మూ:
జమ్మూ
కాశ్మీర్
ముఖ్యమంత్రి
ముఫ్తీ
మహ్మద్
సయీద్
మంగళవారంనాడు
తన
మంత్రి
వర్గాన్ని
విస్తరించారు.
కొత్తగా
22
మంది
మంత్రులను
తీసుకున్నారు.
ఇందులో
పది
మంది
క్యాబినెట్
మంత్రులు.
ఈ
విస్తరణతో
సయీద్
మంత్రి
వర్గంలోని
సభ్యుల
సంఖ్య
29కి
పెరిగింది.
లడక్,
కార్గిల్
జిల్లాలకు
చెందిన
ఎన్.
రిగ్జిన్
జోరా,
హజీ
నిస్సార్
అలీలకు
క్యాబినెట్
హోదా
కల్పించారు.
కొత్త
మంత్రుల
చేత
గవర్నర్
గిరీష్
చందర్
సక్సేనా
ప్రమాణం
చేయించారు.
Story first published: Tuesday, January 14, 2003, 23:53 [IST]