వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్పై వెంకయ్య ధ్వజం
తిరుపతి:
కాంగ్రెస్
ఓటు
బ్యాంకు
రాజకీయాలే
ప్రస్తుత
దుస్థితి
కారణమని
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
జాతీయాధ్యక్షుడు
ఎం.
వెంకయ్యనాయుడు
విమర్శించారు.
లౌకిక
వాదం
పేరిట
కాంగ్రెస్
ఓటు
బ్యాంకు
రాజకీయాలకు
కమ్యూనిస్టు
పార్టీలు
వంతపాడాయని
ఆయన
అన్నారు.
దేశంలోని
ప్రస్తుత
కుల,
మత
రాజకీయాలకు
కాంగ్రెస్,
కమ్యూనిస్టు
పార్టీలో
బాధ్యత
వహించాలని
ఆయన
శనివారం
విలేకరుల
సమావేశంలో
అన్నారు.
మైనారిటీలకు
ఇతర
పౌరులతో
సమాన
హక్కులుంటాయని
ఆయన
చెప్పారు.
హిందూత్వమనేది
మతానికి
సంబంధించిన
అంశం
కాదని
వెంకయ్యనాయుడు
చెప్పారు.
Comments
Story first published: Saturday, January 18, 2003, 23:53 [IST]