వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌పై వెంకయ్య ధ్వజం

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రస్తుత దుస్థితి కారణమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు.

లౌకిక వాదం పేరిట కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాలకు కమ్యూనిస్టు పార్టీలు వంతపాడాయని ఆయన అన్నారు. దేశంలోని ప్రస్తుత కుల, మత రాజకీయాలకు కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలో బాధ్యత వహించాలని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. మైనారిటీలకు ఇతర పౌరులతో సమాన హక్కులుంటాయని ఆయన చెప్పారు. హిందూత్వమనేది మతానికి సంబంధించిన అంశం కాదని వెంకయ్యనాయుడు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X