వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23న విశాఖ బంద్‌: కాంగ్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం నగరానికి గోదావరి జలాల మళ్ళింపును తక్షణమే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ నిర్వహిస్తోన్న ఆందోళనను కాంగ్రెస్‌ ఉధృతం చేసింది. ఆదివారం జలజాగృతి పేరిట నగరంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించింది. నగర మేయర్‌ రాజాన రమణి అధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

ప్రభుత్వం తాత్సారం చేయకుండా గోదావరి జలాలనుమళ్ళించి, విశాఖ ప్రజల దాహార్తిని తీర్చాలని ఆమెఅన్నారు. తమ ఆందోళనను ఉధృతం చేయనున్నామని,దీనిలో భాగంగా ఈ నెల 23న నగర బంద్‌ నునిర్వహించనున్నామని ఆమె ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X