వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పల్నాడు వృద్దికి ప్రాణత్యాగం: కోడెల

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: అవసరమైతే పల్నాడు ప్రాంత అభివృద్ది కోసం తాను ప్రాణత్యాగానికి సైతం సిద్దమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కోడెల శివప్రసాదరావు ఆవేశంగా ప్రకటించారు. పల్నాడు వెనుబాటుతనాన్ని ఆసరా చేసుకొని నక్సల్స్‌ ఈ ప్రాంతంలో చెలరేగిపోతున్నారని ఆయన ఆదివారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు.

ఈ ప్రాంత అభివృద్ది కోసం తానుదేనికైనా సిద్దపడుతానని అన్నారు. నక్సల్స్‌ ఆగడాలవల్లే ఇక్కడ అభివృద్ది కుంటుపడుతోందని తెలిపారు.పల్నాడులో అశాంతి మూలంగా ప్రభుత్వ పథకాలు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నక్సలైట్లకు దూరంగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X